ఐపీఎల్-2022 సీజన్ చివరి లీగ్ మ్యాచ్ ఆదివారం హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతుంది. రెండు జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించాయి. అయితే ఈమ్యాచ్ లో సన్రైజర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కేన్ విలియమ్సన్ స్వదేశానికి తిరిగి రావడంతో అతని స్థానంలో భువనేశ్వర్ హైదరాబాద్ కెప్టెన్సీని చేపట్టనున్నాడు.
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు:
అభిషేక్ శర్మ, ప్రియం గార్గ్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్ (WK), రొమారియో షెపర్డ్, వాషింగ్టన్ సుందర్, జగదీశ సుచిత్, భువనేశ్వర్ కుమార్ (c), ఫజల్హాక్ ఫరూకీ, ఉమ్రాన్ మాలిక్
పంజాబ్ కింగ్స్ జట్టు:
జానీ బెయిర్స్టో, శిఖర్ ధావన్, లియామ్ లివింగ్స్టోన్, మయాంక్ అగర్వాల్ (c), షారుఖ్ ఖాన్, జితేష్ శర్మ (WK), ప్రేరక్ మన్కడ్, హర్ప్రీత్ బ్రార్, నాథన్ ఎల్లిస్, కగిసో రబాడ, అర్ష్దీప్ సింగ్