ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 22, 2022, 09:29 AM

తాడిపత్రి పట్టణ శివారులోని రమేష్ రెడ్డి కాలనీ సమీపంలో ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే ఎస్సై నాగప్ప తెలిపిన వివరాల మేరకు. పట్టణంలోని సీపీఐ కాలనీకి చెందిన వెంకటేష్(58) బేల్దారి పని చేసు కుంటూ జీవనం సాగించేవాడు. గత కొంత కాలంగా కుటుంబ సమస్యలు అధికం కావ డంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తు న్నట్లు చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com