ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పర్యాటకులతో కళకళాడుతున్న కైగల్ జలపాతం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 03, 2021, 05:03 PM

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో ఉన్న కైగల్ జలపాతం పర్యాటకులతో కళకళలాడుతోంది. గత 15 రోజులుగా కర్ణాటకలో కురుస్తున్న వర్షాల కారణంగా ఈ జలపాతానికి భారీగా నీరు వచ్చి పర్యాటకులని ఆకర్షిస్తోంది. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర.. మూడు రాష్ట్రాల సరిహద్దు కావడంతో ఈ జలపాతానికి పర్యాటకుల తాకిడి ఎక్కువగానే ఉంది. అయితే, గతంలో ఇక్కడ ఓ ప్రేమజంటపై దాడి చేసి ప్రియుడిని కాల్చి చంపడం.. మరో ప్రేమ జంటపై యాసిడ్ దాడి జరగడంతో కొందరు పర్యాటకులు అటు వెళ్లడానికి భయపడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com