కరోనా వ్యాప్తి దృష్ట్యా ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టుతో పాటు హైకోర్టు పరిధిలోని అన్ని కార్యాలయాలు.. జడ్జి నివాసం లేదా కోర్టు హాలు నుంచి పనిచేస్తాయని నోటిఫికేషన్ జారీ చేసింది. కోర్టు అనుమతి ఉంటే తప్ప కేసులు ఫైనలిస్టు చేయవద్దని ఆదేశాలు ఇచ్చింది. భౌతిక దూరంతో కేసుల విచారణ కొనసాగించేందుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.