ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ నగరాల్లో జననాల కంటే మరణాల సంఖ్యే ఎక్కువ!

international |  Suryaa Desk  | Published : Thu, Apr 15, 2021, 09:43 AM

బ్రెజిల్ లో కరోనా విలయం సృష్టిస్తోంది. ఆ దేశంలోని పలు నగరాల్లో గత కొంత కాలంగా జననాల కంటే మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. రియో నగరంలో మార్చిలో 36,437 మంది మ‌ర‌ణించగా ఆనెలలో పుట్టిన వారి సంఖ్య 32,060గా ఉంది. జననాల కన్నా మరణాల సంఖ్య 16 శాతం అధికంగా ఉంది. ఆ దేశంలోని మరో పది నగరాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు జాతీయ సివిల్ రిజిస్ట‌ర్ వెల్లడిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com