ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోయంబత్తూర్‌లో పేలిన నాటు బాంబు

national |  Suryaa Desk  | Published : Tue, Jan 26, 2021, 12:35 PM

కోయంబత్తూర్‌ : తమిళనాడులో నాటుబాంబు పేలుడు కలకలం సఅష్టించింది. రిపబ్లిక్‌ డే వేడుకలకు ముందు కోయంబత్తూర్‌ జిల్లాలో ఈ ఘటన జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పెరినాయికెన్పాలయం సమీపంలోని జ్యోతిపురం గ్రామం నందిని కాలనీలోని ఒక ఇంట్లో నాటుబాంబులు తయారు చేస్తుండగా.. ఈ ఘటన జరిగింది. అదే కాలనీకి చెందిన మణిమళన్‌, కే రాజు, రామరాసు, పుంతిరారులు గాయపడినట్లు పోలీసులు గుర్తించారు. అడవి పందులను వేటాడేందుకే వీరు బాంబులను తయారు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com