భారత్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 20,903 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,25,544కి చేరింది. ఇప్పటి వరకు కరోనాతో 3,79,892 మంది కోలుకోగా 18,213 మంది మరణించారు. గత 24 గంటల్లో 379 మంది మరణించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 2,27,439కి చేరింది.