భారత్ లో గత 24 గంటల్లో 18,653 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 507 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 5,85,493కి చేరింది. ఇప్పటి వరకు కరోనాతో కోలుకొని 3,47,978 మంది డిశ్చార్జ్ అవ్వగా 17,400 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 2,20,114 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.