భారత్ లో గత 24 గంటల్లో 14,821 కరోనా కేసులు నమోదయ్యాయి. 445 మంది మరణించారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,25,282కి చేరింది. ఇప్పటి వరకు కరోనాతో 2,37,195 మంది కోలుకోగా 13,699 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 1,74,387 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.