ఇండియన్ నావికా దళం ఐ ఎన్ ఎస్ రాజపుత్ లో విద్యుత్ షాక్ తగిలి జంజీర్ అనే వ్యక్తి మృతి. రాజస్థాన్ ప్రాంతానికి ప్రాంతానికి చెందిన జంజీర్ 2019 నుండి మెకానికల్ ఇంజినీర్-2 గా రాజపుత్ యుద్ధ నౌకలో విధులు నిర్వహిస్తున్నాడు. జంజీర్ కు నిన్న రాత్రి 6.45 నిమిషాలకు విద్యుత్ షాక్ తగలడంతో హుటాహుటిన కళ్యాణి హాస్పిటల్ తరలించిన నేవీ కొన ఊపిరి తో ఉన్న జంజీర్ కు వైద్య సేవలు అందించిన కళ్యాణి వైద్యులు రాత్రి 8.15 నిమిషాలకు మృతి చెందినట్లు వెల్లడించారు.