ఢిల్లీలో హై అలర్ట్ విధించారు. ఉగ్రదాడులు జరగొచ్చని నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జమ్మూ కాశ్మీర్ నుంచి ట్రాక్ లో ఢిల్లీ చేరుకున్నారని సమాచారం రావడంతో ఢిల్లీ లో హాయ్ అలర్ట్ ప్రకటించారు. మరో వైపు జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ లో ఎదురుకాల్పులు జరిగాయి. కాప్రాన్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారు. భద్రతా దళాలు-ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.