ఏపీని కోయంబేడు లింకులు భయపెడుతోన్నాయి. చిత్తూరు, అనంత, నెల్లూరు, కడప, కర్నూలులో కొత్తగా నమోదయ్యే కేసులన్నీ కోయంబేడు లింకులే అని చెప్పారు. గుంటూరు, గోదావరి జిల్లాల్లోనూ కొన్ని కోయంబేడు లింకులు అని అన్నారు. 3129 మందికి కోయంబేడుతో లింకులున్నట్లు గుర్తింపు చేశారు. కోయంబేడు లింకులపై ప్రభుత్వం మరింత లోతుగా విచారణ చేపట్టారు. ఇవాళ నమోదైన కేసుల్లో 20 కోయంబేడు లింకులే అని అన్నారు.