ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిజిటల్ వైపు కిరాణ దుకాణాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 22, 2020, 02:23 PM

భారత్ లో దాదాపు 3 కోట్ల కిరాణ దుకాణాలు త్వరలోనే డిజిటల్ వైపు అడుగులు వేస్తాయని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. జియోలో ఫేస్ బుక్ వాటా కొనుగోలు చేయడం దేశాన్ని మరింత డిజిటల్ వైపుకు తీసుకెళుతుందన్నారు. ఫేసుబుక్ భాగస్వామ్యంతో జియో ఈ- కామర్స్ వైపు అడుగులు వేస్తున్నామన్నారు. దీని ద్వారా ప్రతి ఒక్కరు తమకు కావాల్సిన నిత్యావసరాలను రోజు వారీగా ఆన్ లైన్ లో కొనుగోలు చేసే అవకాశం కలుగుతుందన్నారు. కస్టమర్లకు కావాల్సిన నిత్యావసరాలు క్షణాల్లో అందుబాటులో ఉంటాయన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com