ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇటలీలో దయనీయ పరిస్థితులు

international |  Suryaa Desk  | Published : Mon, Mar 30, 2020, 02:26 PM

ఇటలీలో పరిస్థితి అత్యంత దయనీయ స్థితికి చేరుకుంది. గత కొన్ని రోజులుగా పూర్తిగా స్తంభించిపోయిన ఆ దేశంలో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. కార్యకలాపాలన్నీ ఆగిపోవడంతో ఆదాయం లేక ప్రజలు అవస్తలు పడుతున్నారు. ఇటలీలో 24 గంటల్లో 838 మందిని కరోనా వైరస్ బలిగొందని ఆదివారం సాయంత్రం అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అక్కడ మృతుల సంఖ్య 10,779కి పెరిగింది. మరో 3,186 మంది కొత్తవారు ఈ వైరస్ బారినపడడంతో బాధితుల సంఖ్య 97689కి చేరింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com