ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మొబైల్ ప్రేమికులకు శుభవార్త..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 26, 2020, 07:38 PM

మొబైల్ ప్రేమికులకు శుభవార్త. సాంసంగ్ ఇండియాలో సరికొత్త మోడల్ లాంఛ్ చేసింది. సాంసంగ్ గెలాక్సీ ఎం30 అప్‌గ్రేడ్ వర్షన్ సాంసంగ్ గెలాక్సీ ఎం31 రిలీజ్ చేసింది. 6,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా లాంటి ప్రత్యేకతలున్నాయి. మార్చి 5 మధ్యాహ్నం 12 గంటలకు సాంసంగ్ గెలాక్సీ ఎం31 సేల్ అమెజాన్‌లో ప్రారంభం కానుంది. ఆ ఫోన్ కు సంబంధించి మరిన్ని ఫీచర్స్ ఇలా ఉన్నాయి...
డిస్‌ప్లే: 6.4 అంగుళాల సూపర్ అమొలెడ్ ఇన్ఫినిటీ యూ డిస్‌ప్లే, 2,340 x 1,080 పిక్సెల్స్ర్యామ్: 6జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ
ప్రాసెసర్: ఎక్సినోస్ 9611
రియర్ కెమెరా: 64+8+5+5 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 32 మెగాపిక్సెల్
బ్యాటరీ: 6,000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: సాంసంగ్ వన్ యూఐ 2.0 + ఆండ్రాయిడ్ 10
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: స్పేస్ బ్లాక్, ఓషియన్ బ్లూ
ధర: 6జీబీ+64జీబీ- రూ.14,999
6జీబీ+128జీబీ- రూ.15,999
మరెందుకు ఆలస్యం మార్చి 5న ఈ ఫోన్ బుక్ చేసుకొని దాని ఫీచర్స్ ను ఆనందించండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com