ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీ అల్లర్ల ఘటనలో 13 కి చేరిన మృతుల సంఖ్య

national |  Suryaa Desk  | Published : Wed, Feb 26, 2020, 09:55 AM

ఢిల్లీ అల్లర్ల ఘటనలో మృతుల సంఖ్య 13 కి చేరింది. ఈశాన్య ఢిల్లీలో అల్లరి మూకలు కనిపిస్తే కాల్చేస్తామని ఉత్తర్వులు జారీ చేశారు. పారామిలటరీ బలగాలు, పోలీసులు రంగంలోకి దిగారు.ఈశాన్య ఢిల్లీలోని 4 ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతున్నది. అల్లర్ల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కీలక చర్యలు తీసుకున్నది. ఈ అల్లర్లలో 48 మంది పోలీసులకు గాయాలయ్యాయి. స్పెషల్ పోలీస్ కమిషనర్ గా ఎస్ఎన్ శ్రీవాస్తవను నియమించారు.  4 ప్రాంతాల్లో షూట్ ఎట్ సైట్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎవరుకూడా ఇళ్లను వదిలి బయటకు రావద్దంటూ పోలీసులు ప్రకటించారు. అల్లర్లు చెలరేగుతున్న ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. పరిస్థితిని అత్యంత నిశితంగా అమిత్ షా పరిశీలిస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com