ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎకే 47ను మింగిన పాము.. సోషల్ మీడియాలో వైరల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 25, 2020, 02:02 PM

ఎకే 47 తుపాకీని పాము మింగిన చిత్రాలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రం ఎక్కడ తీసారో తెలియదు కాని.. ఈ చిత్రం చూసిన ప్రజలు మాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో అసలు ఇది నిజమా..? కాదా..? అని ప్రశ్నిస్తున్నారు. మొత్తనాకి ఈ ఘటన జవాబు దొరకని ప్రశ్న గానే మిగిలింది. పాము మింగిన ఎకే 47 చిత్రాలను ట్విట్టర్ లో అనేక యాజర్ లు షేర్ చేశారు. కేవలం ఒక్క రోజులో 13 వేల మంది రీ ట్వీట్ చేయగా , 11 వేల మంది లైక్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com