పెన్షన్లను ఎక్కడా తాగించడం లేదు అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇస్తామని అయన తెలిపారు. పెన్షన్ లబ్ధిదారులు పెరిగారు. పెన్షన్ గురించి ఎవరూ ఆందోళన చెందవద్దు అని బొత్స సత్యనారాయణ అన్నారు. అధికారం కోల్పోవడంతో చంద్రబాబుకు అసహనం పెరిగింది. గతంలో పెన్షన్లు అందుకున్న వారిలో 4,16,034 మంది అనర్హులుగా తేలారు. అనర్హుల జాబితాపై ప్రభుత్వం పునఃసమీక్షిస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 300 యూనిట్లు ఉన్న అనర్హుల జాబితాలో 8,900 మంది ఉన్నారు.