అమరావతి భూముల కొనుగోలు అక్రమాలపై కేసు నమోదు చేయాలంటూ గతంలో ఈ డి కి లేఖ రాసిన సిఐడి. అమరావతి కోర్ ఏరియాలో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసిన తెల్ల రేషన్ కార్డు హోల్డర్. 790 మంది తెల్ల రేషన్ కార్డు హోల్డర్లు భూములు కొనుగోలు చేసినట్లు గుర్తించి. అమరావతి కోర్ ఏరియాలో 720 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన తెల్ల రేషన్ కార్డు హోల్డర్.తెల్ల రేషన్ కార్డు హోల్డర్లు పేరుతో రాజకీయ నాయకుల భూములు కొనుగోలు చేసినట్లుగా అనుమానం. భూముల కొనుగోలులో మనీలాండరింగ్ జరిగిందంటూ అనుమానం వ్యక్తం చేసిన సిఐడి.మారో వైపు అమరావతి భూముల కొనుగోలు పై దూకుడు పెంచిన సి ఐ డి. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఆధారంగా విచారణ ముమ్మరం చేసిన సిఐడి. నాలుగు వేల ఎకరాల్లో భూముల కొనుగోలు అక్రమాలు జరిగినట్లు సబ్ కమిటీ నివేదిక.