ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గాడ్సే దేశభక్తుడంటూ బీజేపీ ఎంపీలు వేడుకలు చేసుకుంటున్నారు: అసదుద్దీన్ ఒవైసీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 30, 2020, 03:11 PM

జాతిపిత మహాత్మాగాంధీ వర్థంతి రోజున ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గాడ్సే ఓ దేశభక్తుడంటూ బీజేపీ ఎంపీలు సంబరాలు జరుపుకుంటున్నారని ఆరోపించారు. గాడ్సేను బహిరంగంగా నిందించేందుకు వారు నిరాకరిస్తున్నారని, పైగా, అతడి ఉద్దేశాలను అర్థం చేసుకోవాలంటూ సూచిస్తున్నారని వ్యాఖ్యానించారు. వారు ఓ ఉగ్రవాదిని క్షమిస్తున్నారని, అతడి దుశ్చర్యను దేశభక్తిగా చిత్రీకరించే ప్రయత్నాలను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ఒవైసీ స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com