ఆ ఇద్దరు మహిళలకు భద్రత కల్పించాలని అహ్మదాబాద్ హైకోర్ట్ పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. నిత్యానంద కేసుపై విచారణ సందర్బంగా కోర్ట్ ఇద్దరు మహిళలను దేశానికి వచ్చినప్పటి నుంచి వారికీ భద్రత కల్పించాలని కోర్టు పోలీసులకు ఆదేశాలు చేసింది. వారు కోర్టుకు హాజరుపర్చేంత వరకు వారికీ భద్రత కల్పించాలని కోర్టు పోలీసులను కోర్ట్ కోరిందని అహ్మదాబాద్ డిప్యూటీ ఎస్పీ ఎస్హెచ్ సర్దా అన్నారు.