నిర్భయ కేసు నిందితుడు అక్షయ్ ఠాకూర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఉరిశిక్షను పునఃసమీక్షించాలని సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఉరిశిక్షను సమర్ధించిన ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు జల ,వాయు కాలుష్యాలతో ఇప్పటికే చస్తున్నా నా ఆయుష్షు తగ్గుతుంది. ఇంక ఉరి శిక్ష ఎందుకు వేయడమని పిటిషన్ వేశాడు.