ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అపోహలు వీడి అవయవదానానికి ప్రతినబూనాలి!

national |  Suryaa Desk  | Published : Wed, Nov 13, 2019, 12:30 PM

ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు 'దధీచి దేహదాన్‌ సమితి' ఆధ్వర్యంలో మంగళవారం దిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ప్రాణాన్ని ఇచ్చి మరో ప్రాణాన్ని కాపాడలేమని.. మరణానంతరం అవయవాలను దానం చేయడం ద్వారా మాత్రం ఇతరుల ప్రాణాలను కాపాడవచ్చునని పేర్కొన్నారు. అపోహలు, అనుమానాలు వీడి అందరూ అవయవదానానికి ప్రతినబూనాలని పిలుపునిచ్చారు.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com