ప్రధాని నరేంద్ర మోడీ థాయ్ లాండ్ లో పర్యటిస్తున్నారు. జపాన్ ప్రధాని షింజో అబేతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమయ్యారు. ఆసియాన్ సదస్సులో భాగంగా మోడీ థాయ్ లాండ్ లో పర్యటిస్తున్నారు. పరస్పర సహకారంపై ఇరుదేశాల అధినేతలు చర్చలు జరపనున్నారు. వాణిజ్యం, తీరప్రాంత రక్షణ సహా వివిధ అంశాల్లో సహకారంపై చర్చించనున్నారు.