మాస్కో : భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్కు అభినందనలు తెలిపారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు, ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన లేఖలు రాశారు. ాగణతంత్ర భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు్ణ అని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.