పాకిస్తాన్కు చెందిన డాక్టర్లను తమ దేశంనుంచి వెళ్లిపోవాలని సౌదీ అరేబియా ఆదేశించింది. పాకిస్తాన్కు చెందిన ఎండి, ఎంఎస్ చదవిన వైద్యులు తమ దేశానికి వెళ్లిపోవాలని, వారు స్వయంగా వెళ్లనిపక్షంలో ప్రభుత్వం వారిని పంపించివేస్తుందని సౌదీ పేర్కొంది. పాకిస్తాన్లో సరైన శిక్షణా సౌకర్యాలు లేకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.