ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆగష్టు 15 బ్లాక్ డే

international |  Suryaa Desk  | Published : Thu, Aug 08, 2019, 12:25 AM

ఈ నెల 15న భారత దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ‘బ్లాక్ డే’ నిర్వహించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ   తెలిపారు . బుధవారం అయన మీడియాలో ఓ ప్రకటన విడుదల చేస్తూ జమ్మూ-కశ్మీరుకు లో  అధికరణ 370 రద్దు,   రాష్ట్రాన్ని ముక్కలుగా విభజించి భారత కేంద్ర ;ర్కారు ఆధీనంలోకి తీసుకోవాలన్న నిర్ణయాన్ని నిరసిస్తూ  పాకిస్థాన్ ఈ నిర్ణయాలు తీసుకుందని తెలిపారు.  ఈ నెల 14న స్వాతంత్ర్య దినోత్సవాన్ని కశ్మీరీలకు సంఘీభావంగా జరుపుకోవాలని పాకిస్థాన్ పౌరులకు పిలుపుయిచ్చారు. 








SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com