అమరావతి: అన్నక్యాంటీన్లపై ఏపీ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. సభలో టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణ అడిగిన ప్రశ్నకు బొత్స సమాధానం ఇచ్చారు. అన్నక్యాంటీన్లను మూసివేసే ఉద్దేశం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అన్నం పెట్టే క్యాంటీన్లకు కూడా గతంలో పార్టీ రంగు వేశారన్నారు. క్యాంటీన్ రంగు మార్చితే పథకం రద్దు చేసినట్లు కాదన్నారు.