ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిప్పుకణికల అగ్ని పర్వతం బద్దలైంది

international |  Suryaa Desk  | Published : Sat, Jul 27, 2019, 03:56 PM

అది ఇండోనేసియాలోని తాంకు బన్ పెరాహూ ప్రాంతం. అక్కడ కొన్ని సంవత్సరాలుగా స్తబ్దంగా ఉన్న ఓ అగ్నిపర్వతం హఠాత్తుగా బద్దలైంది. నిప్పు కణికలు చిమ్ముతూ, ఎర్రని మండుతున్న లావాను విరజిమ్ముతూ, దట్టమైన బూడిదను వెదజల్లుతూ ‘ భారీ అగ్నిగోళాన్ని ‘ తలపించింది. దీని నుంచి వెలువడిన బూడిద 200 మీటర్ల ఎత్తు వరకు ఎగసింది. ఈ విస్ఫోటనంతో స్థానికులు, టూరిస్టులు చెల్లాచెదరుగా భయంతో పరుగులు తీశారు. ఒక్క రోజులోనే వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అగ్నిపర్వతం బద్దలైన వీడియో ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com