ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాయల్టీ కోసం కోర్టు కెక్కిన స‌చిన్‌

national |  Suryaa Desk  | Published : Sat, Jun 15, 2019, 09:51 AM

రాయల్టీ కింద తనకు రావాల్సిన 2 మిలియన్ డాలర్లు చేల్లించలేందంటూ... ఆస్ట్రేలీయాకు చెందిన ఓ స్పోర్ట్స్ ఉత్పత్తుల తయారీ సంస్థపై  అక్కడి కొర్టుని ఆశ్ర‌యించారు భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్.   ఆస్ట్రేలియాకు చెందిన స్పార్టన్ స్పోర్ట్స్ ఇంటర్నేషన్ అనే సంస్థ 2016లో  చేసుకున్న ఒప్పందం  ప్రకారం తాను విదేశాల్లో అనేక ప్రచార కార్యక్రమాల్లో ఆ సంస్ధ‌త‌ర‌పున‌ పాల్గొన్నాననిచ . అయితే 2018లో వరకు ఇందుకు సంబంధించి త‌న‌కు రావాల్సిన‌ పేమెంట్లు ఇప్ప‌టికీ జ‌ర‌ప‌లేద‌ని స్పార్టాన్‌ అధికారులను సం‍ప్రదించగా వారి నుంచి సమాధానం రాలేదని తెలిపింది.  దీంతో ఆ సంస్ధ‌తో చేసుకున్న‌ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు  తెలిపినప్పటికీ  త‌న ఇమేజ్‌ను వాడుకుంటూనే ఉంద‌ని, ఒప్పందాన్ని మీరినందుకు గానూ తనకు 2 మిలియన్‌ ఆస్ట్రేలియా డాలర్లు చెల్లించాలంటూ కోర్టును సచిన్‌ ఆశ్రయించాడ‌ని స‌మాచారం. 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com