గుంటూరు జిల్లాలో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు గాయపడ్డారు. శ్రీశైలం నుంచి విశాఖ వెళుతుడగా వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొంది. ఈ సంఘటన గుంటూరు జిల్లా వినుకొండ సమీపంలో జరిగింది. ఈ సంఘటనలో ముగ్గురు యువకులు సంఘటనా స్థలంలోనే మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు.