ట్రెండింగ్
Epaper    English    தமிழ்

3 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 12, 2019, 11:54 AM

గుజరాత్‌ తీరాన్ని వాయు తుపాన్‌ గురువారంనాడు తాకనున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. కచ్‌నుంచి దక్షితన గుజరాత్‌ వరకూ ఉన్న కోస్తా తీర ప్రాంతాలనుంచి సుమారు 3 లక్షలమందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. గుజరాత్‌లో స్కూళ్లు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గుజరాత్‌, కేంద్ర పాలిత ప్రాంతం డయ్యూలకు సమగ్ర సమాచారాన్ని, సలహాలను అందజేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com