జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వల్ప అస్వస్థత గురైనట్లు తెలుస్తుంది. విజయనగరం ప్రచార ముగించుకున్న అనంతరం పవన్ కు షుగర్ లెవల్స్ తగ్గడంతో అస్వస్థతకు గురైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. షుగర్ లెవల్స్ తగ్గి ఇబ్బంది పడుతున్న కారణంగా ప్రచారాన్ని రద్దుచేసుకొని విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చేరినట్లుగా తెలుస్తుంది.