వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు పై నేడు ఏపీ హై కోర్ట్ లో విచారణ.ఏపీ పోలీసులు పై నమ్మకం లేదంటూ హై కోర్టును ఆశ్రయించిన వివేకా సతీమణి సౌభాగ్యమ్మ.వివేకా హత్య కేసు లో నిజానిజాలు వెలుగులోకి రావాలని హై కోర్టు లో పిటిషన్ వేసిన సౌభాగ్యమ్మ.ఇప్పటికే వివేకా హత్య కేసును సిబిఐతో విచారణ జరిపించాలి హై కోర్టు లో పిటిషన్ వేసిన వైఎస్ జగన్.వివేకా హత్య పై దాఖలైన మరో ప్రజా ప్రయోజన వ్యాజ్యం