ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోల‌వ‌రం సంద‌ర్శ‌న‌కు మ‌హిళ‌ల‌కోసం ప్ర‌త్యేక బ‌స్సులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 16, 2019, 01:34 AM

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోలవరం ప్రాజెక్టు సందర్శన నియోజకవర్గంలో ప్రతిఒక్కరు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలను ఆ ప్రాంతాలను చూసే విధంగా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో ఉన్న ప్రజలకు బస్సులు ఏర్పాటు చేసి తరలించారు పోలవరం సందర్శనకు నియోజవర్గంలో పలు గ్రామాల నుండి ప్రజలు మహిళలు బయలుదేరగా వారికి ప్ర‌త్యేకంగా బ‌స్సులు కేటాయించారు. వీటిని ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేతోపాటు గొల్లపల్లి బుజ్జి ప్రత్తిపాడు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గొంతిన సురేష్, పసల సూరిబాబు. మరియు అధిక సంఖ్యలో తెలుగుదేశంపార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com