న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల కమిషనర్ గా సుశీల్ చంద్ర నియమితులయ్యారు. సుశీల్ చంద్ర సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) చైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్నారు. సుశీల్ చంద్ర 1980 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ (ఆదాయ పన్ను విభాగం) కు చెందిన అధికారి. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ తయారీలో సుశీల్ చంద్ర కీలక పాత్ర పోషించారు.