ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంగళగిరి కార్యాలయంలో వినతులు స్వీకరించిన శ్రీనివాసరెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 28, 2024, 02:03 PM

తెలుగుదేశం పార్టీ మంగళగిరి కేంద్ర కార్యాలయంలో సీఎంఓ గ్రీవెన్స్ కార్యక్రమంలో సోమవారం ప్రజల వద్ద నుండి వస్తున్న వినతులను కడపకు చెందిన పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామితో కలిసి వినతులను స్వీకరించారు. ప్రజలు వద్ద నుండి వచ్చిన వినతులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యాలయం ద్వారా పరిష్కారానికి సంబంధిత శాఖ వారికి పంపడం జరుగుతోంది అని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com