ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ధర్నాలో జాతీయ నేతలు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వైఖరికి నిరసనగా తానాషాహీ హటావో-లోక్ తంత్ర బచావో నినాదంతో నిర్వహిస్తున్న ఈ ధర్నాలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, శరద్ యాదవ్, ఎస్పీ నేతలు, ఆర్ఎల్డీ నేతలు పాల్గొన్నారు.