ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతుండగా కాల్పులు.. ఐదుగురు మృతి

international |  Suryaa Desk  | Published : Wed, Oct 23, 2024, 08:12 PM

జమైకాలోని అక్టోబర్ 21న షాకింగ్ ఘటన జరిగింది. కింగ్స్టన్‌లోని ప్లెజెంట్ హైట్స్ ప్రాంతంలో ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతుండగా దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, కొందరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ కాల్పులకు గ్యాంగ్ వార్ కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయాన్ని జమైకా కాన్‌స్టాబులరీ ఫోర్స్ ఇన్ఫర్మేషన్ యూనిట్ ధృవీకరించింది






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com