ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.9కే ఫోన్‌పే బీమా పాలసీ

national |  Suryaa Desk  | Published : Tue, Oct 15, 2024, 02:04 PM

దీపావళి టపాసులు కాల్చే క్రమంలో గాయపడే వారికి రక్షణగా ఫోన్‌పే ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకొచ్చింది. రూ.9 చెల్లించడం ద్వారా రూ.25వేల వరకు కవరేజీ లభిస్తుందని కంపెనీ తెలిపింది. అక్టోబర్‌ 25 నుంచి 10 రోజుల పాటు ఈ బీమా కవరేజీ లభిస్తుందని ఫోన్‌ పే తెలిపింది. ఫోన్‌పే యూజర్‌తో పాటు భార్య పిల్లలు సహా నలుగురు వ్యక్తుల వరకు సమగ్ర కవరేజీ కూడా తీసుకోవచ్చని పేర్కొంది. అక్టోబర్‌ 25 తర్వాత కొనుగోలు చేసిన వారికి పాలసీ ఆ రోజు నుంచే కవరేజీ ప్రారంభం అవుతుందని చెప్పింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com