ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శెనగపిండితో ఇలా చేస్తే ముఖం మెరిసిపోతుంది

Health beauty |  Suryaa Desk  | Published : Wed, Oct 09, 2024, 02:45 PM

ముఖ సౌందర్యం కోసం శెనగపిండి మంచిదని నిపుణులు చెబుతున్నారు. చర్మ సంబంధిత సమస్యలను ఇది దూరం చేస్తుంది. మృతకణాలను తొలగిస్తుంది. ముఖంపై జిడ్డును తొలగించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. మొటిమలను వ్యాప్తి చేసే బ్యాక్టీరియాను నిరోధిస్తుంది. శెనగపిండిలో చిటికెడు పసుపు, రోజ్ వాటర్, పాలు, తేనె, అలోవెరాను కలిపి ముఖం, మెడపై అప్లై చేసి 25 నిమిషాల తర్వాత క్లీన్ చేయాలి. ఇలా చేస్తే చర్మం మృదువుగా మారుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com