ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుంతకల్లు: ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శాంతి ప్రదర్శన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 08, 2024, 08:54 AM

గాజాపై ఇజ్రాయిల్ దాడులు ఆపాలని డిమాండ్ చేస్తూ గుంతకల్లు పట్టణములోని పొట్టి శ్రీరాములు సర్కిల్లో సోమవారం సీపీఎం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శాంతి ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు.
ఈ మేరకు సీపీఎం నాయకులు శ్రీనివాసులు మాట్లాడుతూ గాజాపై కాల్పుల విరమణ జరిపి ఘర్షణలకు స్వస్తి పలకాలని వారు డిమాండ్ చేశారు. ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పాలస్తీనాకు సంఘీభావం తెలుపుతూ ఈ శాంతి ప్రదర్శన చేస్తున్నామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com