ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈనెల 21 నుంచి మోడీ అమెరికా పర్యటన

national |  Suryaa Desk  | Published : Fri, Sep 20, 2024, 02:50 PM

సెప్టెంబర్ 21 నుండి 23వరకు ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించనున్నారు. ప్రధాని షెడ్యూల్‌ వివరాలను విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్త్రీ గురువారం మీడియాకు వెల్లడించారు. క్వాడ్‌ సదస్సుకు హాజరవడం కోసం ప్రధాని మోడీ నేరుగా డెల్వర్‌లోని విల్మింగ్టన్‌కు వెళతారని మిస్త్రీ తెలిపారు.
అంతకుముందు ఐక్యరాజ్య సమితి సదస్సుకు హాజరయ్యేందుకు న్యూయార్క్‌ వెళతారు. టెక్‌ సిఇఓలతో సమావేశాలు, వివిధ నాయకులతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని మిస్త్రీ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com