ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 20, 2024, 12:59 PM

శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేసింది. తిరుమల ఘాట్ రోడ్‌లలో ద్విచక్రవాహనాలపై నిషేధం విధించింది. అక్టోబర్ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక 8వ తేదీన గరుడసేవ జరుగుతున్న సందర్భంగా అక్టోబర్ 7వ తేదీ రాత్రి 9 గంటల నుంచి అక్టోబర్ 9 ఉదయం 6 గంటల వరకు రెండు ఘాట్ రోడ్లలో బైక్‌ల రాకపోకలను నిషేధించినట్లు తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com