ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరద బాధితుల కోసం లోకేశ్‌కు పలువురు విరాళాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 19, 2024, 08:45 AM

వరద బాధితుల సహాయార్థం పలువురు దాతలు బుధవారం ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేశ్‌ చెక్కులు అందజేశారు. కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో రూ.8,11,063, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్‌ ఆధ్వర్యంలో రూ.6,38,435, గుంటూరుకు చెందిన దామచర్ల శ్రీనివాసరావు ఫ్రెండ్స్‌ అసోసియేషన్‌ రూ.6,01,116, అమలాపురానికి చెందిన బోనం వెంకట చలమయ్య ఎడ్యుకేషన్‌ సొసైటీ చైర్మన్‌ బోనం కనకయ్య రూ.5 లక్షలు, సుధా సోమెనీ సిరామిక్స్‌ నిర్వాహకులు రూ.5 లక్షలు అందజేశారు. కాగా, తెలంగాణలో వరదల బారిన ప్రజల సహాయార్థం రూ.50 వేలు సాయం అందంచిన కుమారి అంటీ... ఏపీకి కూడా రూ.50 వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com