ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వినాయక పూజలో ‘గరిక’కు ప్రాధాన్యం.. కారణమిదే!

Bhakthi |  Suryaa Desk  | Published : Sat, Sep 07, 2024, 09:33 AM

వినాయక చవితి పూజలో ఎన్ని రకాల పుష్పాలు వాడినా పత్రిలో గరిక లేకపోతే వినాయకుడు లోటుగా భావిస్తాడని పురోహితులు చెబుతున్నారు. గరికలోని ఔషధ గుణాలు ఉంటాయి. పూర్వం అనలాసురుడు అనే రాక్షసుడు విపరీతమైన వేడిని సృష్టించి దేవతలను ఇబ్బంది పెట్టాడు. ఆ గణేశుడు రాక్షసుడిని మింగడంతో.. ఆయన శరీరం వేడిగా మారిందని పురోహితులు చెబుతున్నారు. దీంతో రుషుల సూచనతో 21 గరిక పోచలను స్వామివారి శిరస్సుపై ఉంచగా తాపం తగ్గింది. అందుకే పూజలో గరికకు ప్రాధాన్యత లభించిందని పురోహితులు చెబుతారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com