ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దులీప్ ట్రోఫీ.... 168 పరుగులకు ఆల్ ఔట్ అయినా ఇండియా సీ జట్టు

sports |  Suryaa Desk  | Published : Fri, Sep 06, 2024, 02:36 PM

అనంతపురంలో దులీప్ ట్రోఫీ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ఓవర్ నైట్ 91/4 స్కోరుతో శుక్రవారం రెండో రోజు ఆటను ప్రారంభించిన సీ-జట్టు 168 పరుగులకు ఆలౌట్ అయింది. బాబా ఇంద్రజిత్ 72 పరుగులతో రాణించారు.
హర్షిత్ రాణా 4, అక్షర్ పటేల్ 2, సరార్ష్ జైన్ 2, అర్ష్ దీప్, ఆదిత్య చెరో వికెట్ తీశారు. రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన డీ-జట్టు ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. అయ్యర్ 23, పడిక్కర్ 4 క్రీజులో ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com