ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎలాన్ మస్క్ కోర్టు ఆదేశాల్ని పట్టించుకోలేదని ఎక్స్ సేవలను సస్పెండ్ చేసిన బ్రెజిల్

international |  Suryaa Desk  | Published : Sat, Aug 31, 2024, 11:55 AM

బ్రెజిల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అలెగ్జాండర్ డి మోరేస్ నిర్దేశించిన గడువులోగా ఆ దేశంలో కంపెనీ తరఫున చట్టపరమైన నూతన ప్రతినిధిని ఎలాన్ మస్క్ నియమించలేదని ఎక్స్ సేవలను ఆ దేశంలో నిలిపివేశారు. కోర్టు ఆదేశాలు అన్నింటిని పాటించి, జరిమానాలు చెల్లించే వరకు ఎక్స్ ను 'తక్షణమే పూర్తిగా సస్పెండ్ చేయాలి' అని డి మోరేస్ ఆదేశించారు. మస్క్ గత వారమే బ్రెజిల్ లోని ఎక్స్ ఆఫీసును మూసివేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com