ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జియో బ్రెయిన్‌ను ప్రకటించిన ముఖేశ్ అంబానీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 29, 2024, 03:16 PM

రిలయన్స్ వార్షిక సమావేశంలో కంపెనీ అధినేత ముఖేశ్ అంబానీ మరో కొత్త టెక్నాలజీని ప్రకటించారు. జియో బ్రెయిన్ పేరులో ఏఐ ప్లాట్‌ఫామ్‌ను తీసుకొస్తున్నట్లు తెలిపారు. కస్టమర్లకు ఉత్తమ సేవలు అందించడానికి దానిని తీసుకొస్తున్నట్లు వివరించారు.
అలాగే, జియో నెట్‌వర్క్‌కు ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 49 కోట్ల మంది వినియోగదారులు ఉన్నట్లు చెప్పారు. ఒక్కొక్కరు నెలకు 30జీబీ డేటా వాడుతున్నారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com