ట్రెండింగ్
Epaper    English    தமிழ்

T20 ప్రపంచకప్ కు మహిళల జట్టును ప్రకటించిన BCCI....

sports |  Suryaa Desk  | Published : Wed, Aug 28, 2024, 12:32 PM

 


T20 ప్రపంచకప్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. అక్టోబరు 3 నుంచి 20 వరకు యూఏఈ వేదికగా ఈ మెగా టోర్నీ జరగనుంది. ఇందుకోసం 15మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఎప్పటిలా హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ కాగా, స్మ్రతి మంధాన వైస్ కెప్టెన్స్ గా ఉన్నారు. టీ 20 ప్రపంచకప్ నుకు ఎంపికైన అమ్మాయిల జట్టు ఇదే: హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మ్రతి మంధాన ( వైస్ కెప్టెన్), దీప్తీ శర్మ, షఫాలీ వర్మ, రిచాఘోష్, జేమీమా రోడ్రిగ్స్, పూజా వస్త్రాకర్, యాస్తికా భాటియా, రేణుకా సింగ్, అరుంధతి రెడ్డి, ఆశా శోభన, హేమలత, రాధా యాదవ్, శ్రేయంకా పాటిల్, సంజనా సంజీవన్ ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com